27 November 2018

జగనన్న సాయమే..పాపకు ప్రాణాలు పోసింది... https://ift.tt/2AoHLwp

శ్రీకాకుళంః  మృత్యుఒడిలో ఉన్న తమ పాపకు వైయస్‌ జగన్‌ చేసిన సాయమే ప్రాణాలు పోసిందని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం సీతంపేట గ్రామానికి చెందిన  దంపతులు అన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసిన ఆ దంపతులు పాపను చూపించి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం ఉన్న తమ బిడ్డకు వైయస్‌ జగన్‌ ఉచితంగా ఆపరేషన్‌ చేయించారని తెలిపారు.  పాపకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AoHLwp
via IFTTT November 27, 2018 at 05:21PM

No comments:

Post a Comment