కాకినాడః ప్రజలకు ఊపిరి సలపని హామీలిచ్చి, ఆశలు పెట్టి మోసపూరితంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.కాకినాడలో జరుగుతున్న వంచన గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాను తీసుకురావడంతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజాసంక్షేమం వదిలి స్వలాభాలకు కోసం మోదీ చుట్టూ తిరిగారన్నారు.మొసలి కన్నీరు కారుస్తూ అధర్మపోరాటాలు చేస్తున్నారని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lNJ29g
via IFTTT November 30, 2018 at 04:46PM
No comments:
Post a Comment