30 November 2018

వంచనకు, విశ్వసనీయతకు మధ్య పోరాటం https://ift.tt/2DQ1NDr

పేదలను దోచుకొని కార్పొరేట్‌ వర్గాలకు పెట్టడమే బాబు విధానంవైయస్‌ఆర్‌ సీపీ పాయకారావుపేట కోఆర్డినేటర్‌ గొల్ల బాబురావుకాకినాడ: చంద్రబాబు వంచన, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు మధ్య పోరాటం జరుగుతుందని పాయకారావుపేట కోఆర్డినేటర్‌ గొల్ల బాబురావు అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమే పేద ప్రజలను మోసం చేయడం ధనిక, కార్పొరేట్‌ వర్గాలకు దోచిపెట్టడమే అతని విధానమన్నారు. అన్ని వర్గాలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DQ1NDr
via IFTTT November 30, 2018 at 08:15PM

No comments:

Post a Comment