30 November 2018

ప్రజలకు మేలు జరగాలంటే జననేత సీఎం కావాలి https://ift.tt/2U0hNYY

కాకినాడ: రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సీనియర్‌ నేత రెహ్మాన్‌ అన్నారు. కాకినాడలో వంచనపై గర్జన సభలో రెహ్మాన్‌ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు సైకిల్‌కు దశా, దిశ లేదని, ఆంధ్రరాష్ట్ర ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకొని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2U0hNYY
via IFTTT November 30, 2018 at 07:08PM

No comments:

Post a Comment