29 November 2018

ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలి... https://ift.tt/2P7QVCT

హైదరాబాద్ః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసుపై మరో  పిటిషన్‌ దాఖలు అయ్యింది. హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో జరిపించాలని పిటిషన్‌ వేశారు.ఘటన  ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందని, ఏపీ పోలీసుల పరిధిలోకి రాదని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసును సీఐఎస్‌ఎఫ్‌కు బదలాయించాలని  పేర్కొన్నారు. ఆ రిట్‌ తేలేదాకా :ప్రతిపక్ష నేత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P7QVCT
via IFTTT November 29, 2018 at 05:23PM

No comments:

Post a Comment