26 November 2018

ఆదుకోవాల్సిన బాధ్యత లేదా..? https://ift.tt/2SddoQJ

తిత్లీ తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయంవైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతిశ్రీకాకుళంః తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి అన్నారు.తుపాను బీభత్సంతో వరి,చెరకు,అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.నష్టపోయిన రైతులకు ఇప్పటి వరుకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదన్నారు. ఆదరణ పథకంలోనూ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.జన్మభూమి కమిటీలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SddoQJ
via IFTTT November 26, 2018 at 05:08PM

No comments:

Post a Comment