25 November 2018

చంద్రబాబు అండదండలతో రాష్ట్రం లూటీ.. https://ift.tt/2r21bTo

విజయనగరంః అగ్రిగోల్డ్‌ బాధితుడ్ని చెంపదెబ్బ కొట్టడం చంద్రబాబు అసహనానికి పరాకాష్ట అని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. న్యాయం అడిగితే సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం వారి భౌతికంగా కొట్టడం అసమర్థతకు నిదర్శనమన్నారు.అధికార పార్టీ అవినీతిపై చాలా కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు. బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన సుజనా దోపిడీ టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r21bTo
via IFTTT November 25, 2018 at 08:24PM

No comments:

Post a Comment