30 November 2018

హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం https://ift.tt/2Qvu60w

కాకినాడః క్రమశిక్షణకు మారుపేరు  వైయస్‌ఆర్‌సీపీ అని సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను అన్నారు.ప్రజలకు అండగా చిత్తశుద్ధితో  వైయస్‌ జగన్‌ పోరాడతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తృణపాయం పదవులను వదులుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరుకు తీసుకెళ్ళిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qvu60w
via IFTTT November 30, 2018 at 09:34PM

No comments:

Post a Comment