28 November 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన సింహాచలం వేదపండితులు https://ift.tt/2DSowPp

 శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని సింహాచలం వేదపండితులు అంక్షితలు వేసి ఆశీర్వదించారు. ఈ మేరకు బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ను సింహాచలం వేదపండితులు కలిశారు. వైయస్‌ జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 308వ రోజు అట్టలి నుంచి ప్రారంభించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSowPp
via IFTTT November 28, 2018 at 05:27PM

No comments:

Post a Comment