శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని సింహాచలం వేదపండితులు అంక్షితలు వేసి ఆశీర్వదించారు. ఈ మేరకు బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్ను సింహాచలం వేదపండితులు కలిశారు. వైయస్ జగన్ ఆరోగ్యంగా ఉండాలని దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం 308వ రోజు అట్టలి నుంచి ప్రారంభించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DSowPp
via IFTTT November 28, 2018 at 05:27PM
No comments:
Post a Comment