28 November 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన తంపటాపల్లి రైతులు https://ift.tt/2KkOEqx

శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ను తంపటాపల్లి రైతులు కలిశారు. వరద ముంపు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు నేత జగదీష్, పరిసర గ్రామ రైతులు కోరారు. అలాగే అట్టలి, బుక్కూరు, తెట్టంగి రైతులు కలిశారు. చంద్రబాబు హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT November 28, 2018 at 05:20PM

No comments:

Post a Comment