25 November 2018

టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ.. https://ift.tt/2PTR7Lk

చంద్రబాబు అరాచక పాలన సాగనపుదాం..వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అనకాపల్లిః డొల్ల కంపెనీలు స్పష్టించి.. బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి వ్యవహారంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ  అన్నారు. అనకాపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుజనా చౌదరి ఆర్థిక నేరాన్ని ఈడీ బయటపెట్టిందన్నారు. చంద్రబాబు బ్యాకింగ్‌ వ్యవస్థలను నాశనం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PTR7Lk
via IFTTT November 25, 2018 at 06:23PM

No comments:

Post a Comment