కూటమి సభలో బాబు బంగారు పలుకులు పలుకుతున్నాడు. బాబు ప్రతి వాఖ్యకు సామాన్యుడి ప్రతిస్పందన ఇలా ఉంది. కాంగ్రెస్ తో కలవడం ఓచారిత్రక అవసరం - ఒకప్పుడు సొంతమామకు పొడిచిన వెన్నుపోటు, ఇప్పుడు ఆంధ్రాకు పొడుస్తున్న పోటు అన్నీ నీ రాజకీయా అవసరాలే దేశం బాగుంటే అంతా బాగుటాం - అంటే తెలుగుదేశమా ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడింది - అవును 23 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FMsZWl
via IFTTT November 28, 2018 at 11:33PM
No comments:
Post a Comment