26 November 2018

30న కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ వంచనపై గర్జన.. https://ift.tt/2DVYZWd

కాకినాడః రాష్ట్రవిభజన అనంతరం ఏపీకి రావాల్సిన ప్రత్యేకహోదా విషయంలో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం,ఇటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేసిన వంచనలపై వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న వంచనపై గర్జన సభ జరగనుంది.ఇప్పటికే రాష్ట్రంలోనూ విశాఖపట్నం,నెల్లూరు,అనంతపురం,గుంటూరు జిల్లాల్లో వంచనపై గర్జన సభలు జరిగాయి.ఐదవ సభగా కాకినాడలో జరిగే సభకు వేలాది మంది తరలిరావాలని వైయస్‌ఆర్‌సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DVYZWd
via IFTTT November 26, 2018 at 05:11PM

No comments:

Post a Comment