26 November 2018

రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి https://ift.tt/2QeyoJR

వైయస్‌ జగన్‌ను కలిసిన రెల్లి కులస్తులు..శ్రీకాకుళంః పాలకొండ నియోజకవర్గం రాజపయరం సమీపంలో  రెల్లి కులస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రెల్లి కులస్తుల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదన్నారు.  కాయకష్టం చేసుకుని బిడ్డల్ని చదివించుకుంటున్నా ఉద్యోగవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QeyoJR
via IFTTT November 27, 2018 at 12:16AM

No comments:

Post a Comment