30 November 2018

నయ వంచకుడు చంద్రబాబు.. https://ift.tt/2AKw03N

కాకినాడః యువత,మహిళలు,రైతులు అన్నివర్గాల వారిని మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ నేత పినేపే విశ్వరూప్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న  వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాంట్రాక్ట్‌ కోసం ప్యాకేజిలతో అవినీతికి పాల్పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను చంద్రబాబు వంచించారన్నారు. 650 మోసపూరిత వాగ్ధానాలిచ్చి అందర్ని మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AKw03N
via IFTTT November 30, 2018 at 08:03PM

No comments:

Post a Comment