25 November 2018

305వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2r4rTe9

    విజయనగరం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 305వ రోజు ఆదివారం ఉదయం కురుపాం నియోజకవర్గం తురకనాయుడు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నగురు, దట్టివలస క్రాస్‌ రోడ్డు, చిలకం క్రాస్‌ రోడ్డు, రావివలస క్రాస్‌ రోడ్డు మీదుగా.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోకి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r4rTe9
via IFTTT November 25, 2018 at 03:53PM

No comments:

Post a Comment