ఇష్టారాజ్యంగా ప్రజల సొమ్మును దోచేస్తున్నారు..చంద్రబాబుకు సుజనాచౌదరి బీనామి మాత్రమే..అసలు లబ్ధిదారుడు చంద్రబాబే..వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్యహైదరాబాద్ః చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాది అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. హైదరాబాద్ లోటప్పాండ్లోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా ఆర్థిక నేరగాళ్లను వెంటబెట్టుకుని ఆషాఢభూతిగా చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PPRPsS
via
IFTTT November 25, 2018 at 05:53PM
No comments:
Post a Comment