30 November 2018

నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచాడు https://ift.tt/2DTaH2X

చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దుటీడీపీ పతనం తూర్పుగోదావరి నుంచే మొదలు కావాలివైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డికాకినాడ: తప్పుడు మాటలు నమ్మి ప్రజలంతా  చంద్రబాబుకు అధికారం కట్టబెడితే ఓట్లేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా పాలన చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కుప్పిగంతులు చూస్తున్నారని, తాట తీయడానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DTaH2X
via IFTTT November 30, 2018 at 09:19PM

No comments:

Post a Comment