25–11–2018, ఆదివారం నడిమికెల్ల, శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర 12 జిల్లాల్లో పూర్తయింది. విజయనగరం పాదయాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగిల్చింది. పాదయాత్ర 3,000 కిలోమీటర్లకు చేరుకుంది.. 300వ రోజు జరుపుకొందీ ఇక్కడే. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో వేసిన తొలి అడుగుకు.. ఈ నవంబర్ 6తో ఏడాదికాలం పూర్తయిందీ ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FIhfEl
via IFTTT November 26, 2018 at 03:37PM
No comments:
Post a Comment