వైయస్ఆర్ జిల్లా: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోకి కలెక్టరేట్ వద్ద కరువుపై పోరు ధర్నా నిర్వహించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PWdyj0
via IFTTT November 26, 2018 at 08:40PM
No comments:
Post a Comment