26 November 2018

వీరఘట్టంలో కొనసాగుతున్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2Rc68ob

శ్రీకాకుళం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తరువాత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. విక్రమపురం గ్రామ రజకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఆదరణ పథకం కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వడం లేదని ఫిర్యాదు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Rc68ob
via IFTTT November 26, 2018 at 08:46PM

No comments:

Post a Comment