26 November 2018

చంద్రబాబు చిల్లర రాజకీయాలు సిగ్గుచేటు.. https://ift.tt/2oZRjsv

విజయవాడః చంద్రబాబు కంటికి పేదలు కనిపించడంలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్బాల్‌ అన్నారు. విజయవాడలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహార యాత్రలు చేస్తున్నారన్నారు. రాజధాని అమరావతి పేరుతో గ్రాఫిక్‌లు చూపిస్తున్నారన్నారు.పేదల గుర్తు అయిన సైకిల్‌ను ఎన్టీఆర్‌ నుంచి లాక్కుని చంద్రబాబు తుప్పుపట్టించారన్నారు. సైకిల్‌ గుర్తును తొలగించి ప్రత్యేక విమానం గుర్తు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oZRjsv
via IFTTT November 26, 2018 at 06:52PM

No comments:

Post a Comment