శ్రీకాకుళం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా అట్టలి క్రాస్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం.. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను జననేత గుర్తుచేసుకున్నారు. ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2r756yi
via IFTTT November 28, 2018 at 03:03PM
No comments:
Post a Comment