శ్రీకాకుళంఃమూడు పంటలు పండించుకునే రైతులు ఒక పంట మాత్రమే పండించుకునే దుస్థితికి టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి కూడా చంద్రబాబు నాయుడు రైతులను మోసగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు.తిత్లీ తుపాన్ నష్టపరిహారం కూడా రైతులకు పూర్తిగా అందలేదని, పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్ళాయని మండిపడ్డారు. డ్వాక్రా వ్యవస్థను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TNfdWj
via IFTTT November 27, 2018 at 05:20PM
No comments:
Post a Comment