30 November 2018

హోదా కోసం ధైర్యంగా పోరాడుతోంది జగన్‌ ఒక్కరే... https://ift.tt/2zB5hqi

కాకినాడః హోదా కోసం రాజీనామా చేసినందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా గర్వపడుతున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత వరప్రసాద్‌ అన్నారు.ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా పోరాడుతున్నది వైయస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు.కేంద్రంతో పోరాడే ధైర్యం బాబుకు లేదన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన చ్రరిత చంద్రబాబుకు లేదన్నారు.ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి పొత్తు కావాల్సిందేనన్నారు. చంద్రబాబు అబద్ధాలపై పునాదులు వేసుకుని గెలిచారన్నారు. టీడీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zB5hqi
via IFTTT November 30, 2018 at 09:15PM

No comments:

Post a Comment