30 June 2018

దీక్ష విడిచిన ప్రశ్నలు https://ift.tt/2z2URBU

విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి నిర్మించి తీరాలి. కేంద్రం మెడలు వంచి కడపకు స్టీలు ఫ్యాక్టరీ వచ్చేలా చేస్తాం ఇదీ చంద్రబాబు మాట. కడప ఎంపీ సిఎం రమేష్ స్టీలు ప్లాంటు రాకపోతే ప్రాణత్యాగం చేస్తా అని ప్రకటించేశాడు. పదిరోజులుగా పచ్చి మంచినీళ్లో, పండు మంచినీళ్లో తాగుతూ కనీసం మిల్లీ గ్రాము బరువు తగ్గకుండా మహోగ్రంగా ఆమరణ నిరాహారదీక్ష నిర్వహించారు. మొక్కవోని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2z2URBU
via IFTTT July 01, 2018 at 12:33AM

దళితులకు బాబు వంచన https://ift.tt/2lIySH5

  నోటితో పొగడి నొసటితో వెక్కిరించినట్టు, దళితతేజం పేరుతో కార్యక్రమాలు చేస్తూ, దళితులపై దాడులకు, దాష్టీకాలకు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు దళితల సోదరులు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా సాగుతున్న అత్యాచారాలకు ఎక్కువగా బలౌతున్నది దళితులే. అగ్రవర్ణాల అహంకారాలు, దాడులు, లొంగకపోతే బహిష్కరణలతో దళితులను అణగదొక్కుతున్నారు. అధికార పక్ష నేతలు, అగ్రవర్ణాల వారు కలిసి చేస్తున్న ఈ దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. దళిత యువకులపై

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lIySH5
via IFTTT July 01, 2018 at 12:30AM

రైతు బీమా సరే ధీమా ఏది? https://ift.tt/2yWNmfW

శుభం పలకరా చంద్రన్నా అంటే తుమ్మాక చెబుతారా మల్లన్నా అన్నాడట వెనకటికొకడు. చంద్రబాబు వాలకం అచ్చు అలాంటిదే. రైతులకు మేలు చేయవయ్యా చంద్రబాబూ అంటే రైతు మరణిస్తే బీమా ఇస్తా అంటున్నాడు. నేలను నమ్ముకున్న రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే, ఆ కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు అందివ్వడం తప్పు కాదు. కానీ బతికున్న రైతుకు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yWNmfW
via IFTTT July 01, 2018 at 12:29AM

మీరంటే ప్రాణమిచ్చే వారు ఎందరో ఉన్నారన్నా.. https://ift.tt/2lL2CmC

ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌తూర్పు గోదావరి: జగనన్నా..మీరంటే ప్రాణమిచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారని ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. నియోజకర్గంలో బాలయోగిశ్వరులు తపస్సు చేసిన ప్రాంతమని, ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు రాజకీయ నాయకులుగా పని చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉన్నారన్నారు.అంబేద్కర్‌ను ప్రపంచమంతా మేధావిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lL2CmC
via IFTTT July 01, 2018 at 12:26AM

చేసేవన్నీ తప్పుడు పనులు..చెప్పేవి శ్రీరంగ నీతులు https://ift.tt/2lM3o30

–అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు– ధాన్యానికి గిట్టుబాటు, మద్దతు ధరల్లేవు– కోనసీమలో తాగేందుకు మంచినీరు కరువు– ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ హయాంలో 20 వేల ఇల్లు కట్టించారు– ఓటు వేసేటప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి– కరెంటు, ఆర్టీసీ, పెట్రోలు ధరల బాదుడే బాదుడు– ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా బాబు గాడిదలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lM3o30
via IFTTT July 01, 2018 at 12:24AM

బాబు కుల రాజకీయాలు చేస్తున్నారు https://ift.tt/2tHW4cR

తూర్పు గోదావరి: చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ముమ్మిడివరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  ధర్మ పోరాటం పేరుతో తండ్రి కుమారులు కామెడీ షోలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ప్రత్యేక హోదా లె స్తామని చంద్రబాబు ఓట్లు వేయించుకొని మాట తప్పారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tHW4cR
via IFTTT June 30, 2018 at 10:57PM

హోదా కోసం పోరాడుతున్న నాయకుడు వైయస్‌ జగన్‌ https://ift.tt/2yXRhJj

తూర్పు గోదావరి: హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హోదా విషయంలో నాలుక మడతేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏ నాడు కూడా నిజం చెప్పడని, ఆయన నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yXRhJj
via IFTTT June 30, 2018 at 10:56PM

పోటెత్తిన ముమ్మిడివరం https://ift.tt/2IFw9qZ

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా ముమ్మిడివరం వస్తుండటంతో పట్టణం జనంతో పోటెత్తింది. కాసేపట్లో ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. అశేష జనవాహిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IFw9qZ
via IFTTT June 30, 2018 at 10:09PM

బాబు గురువింద నీతి https://ift.tt/2lOoPR3

– తన పై ఆరోపణలపై ప్రత్యర్థులపైకి విసిరి సంబరం– మీడియాను అడ్డం పెట్టుకుని బురదజల్లే ప్రయత్నం‘విభజన హామీలన్నీ నెరవేరుస్తారని మోడీ నాలుగేళ్లు నమ్మించి చివరికి మోసం చేశారని ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని సమయం వస్తే మోసం చేసిన వారిని ఆంధ్రా ప్రజలు వదిలి పెట్టరని హెచ్చరిస్తున్నా..’కాకినాడ ధర్మపోరాట దీక్షలో మోడీని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lOoPR3
via IFTTT June 30, 2018 at 09:23PM

ఎవరు అడ్డుకున్నా బహిరంగ సభకు వెళ్తా https://ift.tt/2yYOXSo

కోడెల అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేస్తావెన్నాదేవి గ్రామంలో 16 ఎకరాల కబ్జాఅంధుల పాఠశాల భూమిలోనూ టీడీపీ నేతల చేతివాటంఅన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా..హౌస్‌ అరెస్టు చేసి అడ్డుకోవడం సిగ్గుచేటుగుంటూరు: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ ద్వారా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అవినీతిని బహిర్గతం చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yYOXSo
via IFTTT June 30, 2018 at 09:22PM

రాష్ట్రం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది https://ift.tt/2JoqA5C

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే సంపూర్ణ ఆరోగ్యంఅభివృద్ధిని చంద్రబాబు అంపశయ్యపై పడుకోబెట్టారుటీడీపీది అహింసా మార్గమనడం సిగ్గుచేటుజన్మభూమికి సేవ చేయని వారు ద్రోహులా?మరి జన్మభూమిని కించపరిచేలా మాట్లాడింది మీరు కాదా బాబూ?వైయస్‌ జగన్‌ చెప్పేవని అబద్ధాలనడం విడ్డూరంరాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధంవిజయవాడ: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రరాష్ట్రానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JoqA5C
via IFTTT June 30, 2018 at 08:30PM

అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పోలీసులు https://ift.tt/2tNw6F9

కర్నూలు: అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం బుగ్గన ఆధ్వర్యంలో డోన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతిభద్రతలు కాపాడాలంటూ పోలీసు స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బుగ్గన మండిపడ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNw6F9
via IFTTT June 30, 2018 at 08:28PM

జులై 2న వంచనపై గర్జన https://ift.tt/2yX5FSi

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జులై 2న వంచనపై గర్జన కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య తెలిపారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వంచనపై గర్జన దీక్ష ఏర్పాట్లను శనివారం వారు సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yX5FSi
via IFTTT June 30, 2018 at 08:25PM

ఏపీలో రాజ్యాంగం అపహాస్యం https://ift.tt/2tFJT0e

– రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఒక్క శాతం కూడా మెరుగుపడలేదు– దళితులను సభకు తరలించడానికి బాబు రంగం సిద్ధం చేశారు– నెల్లూరు సభలో దళితులకు ఏం సమాధానం చెబుతారు– దళిత భూములు కొల్లగొట్టారువిజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అపహాస్యమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tFJT0e
via IFTTT June 30, 2018 at 08:23PM

టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదు https://ift.tt/2yWiX1v

విజయవాడ: రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఒక్కశాతం కూడా మెరుగుపడలేదని, టీడీపీ పాలనలో దళితులకు చేసింది ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రాజ్యాంగం చంద్రబాబు పాలనలో అపహాస్యం అవుతుందన్నారు. దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ప్రకారం టీడీపీ పాలన జరగడం లేదన్నారు. రూ.40 వేల కోట్లు వెచ్చించి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yWiX1v
via IFTTT June 30, 2018 at 07:49PM

టీడీపీ నేతల వెన్నులో పాదయాత్ర వణుకు పుట్టిస్తోంది https://ift.tt/2lLAzUg

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ పాదయాత్ర చూసి టీడీపీ నేతల్లో వెన్నులో వణుకు మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న మోపిదేవి మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బాబు మాటలు విన్న జనం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు తీరును

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lLAzUg
via IFTTT June 30, 2018 at 07:43PM

ఈ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా ఇంటికి పంపించాలి https://ift.tt/2KD7ipK

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధివిజయవాడ: చంద్రబాబు చేతిలో ఈ రాష్ట్రం మోసపోయిందని, ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని, వైయస్‌ జగన్‌ను సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతిమయమే అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KD7ipK
via IFTTT June 30, 2018 at 06:53PM

చంద్రబాబు వస్తేనే రైతులకు నష్టం https://ift.tt/2KkOEqx

మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌తో ఎలాంటి ఉపయోగం లేదుతూర్పు గోదావరి:చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు నష్టమే అని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.  మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌ మిషన్‌తో ఎలాంటి ఉపయోగం లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనివారం రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. డయ్యార్‌ మిషన్‌ పనితీరు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KkOEqx
via IFTTT June 30, 2018 at 06:49PM

వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం https://ift.tt/2KxAm1K

తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు విశ్వరూప్‌ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సీపీకి 155 సీట్లు ఖాయమని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KxAm1K
via IFTTT June 30, 2018 at 06:43PM

ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రజా సంకల్ప యాత్ర https://ift.tt/2IEW2XN

తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు పార్టీ నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనాతవరం గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజలు ఎదురెళ్లి స్వాగతం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IEW2XN
via IFTTT June 30, 2018 at 05:23PM

ఏమి వింత? https://ift.tt/2IDamQR

రాబందు రాగం తీయడం మీరెప్పుడన్నా విన్నారా?  పోనీ నక్క కోడి పిల్లలతో ఆడుకోవడం చూసారా? పెద్దపులి గడ్డి తినడం అయినా మీరు ఎరుగుదురా? కనీసం పాము పాయసం తినడం గురించైనా ఐడియా ఉందా? అలా ఎక్కడైనా జరుగుతుందా ఛస్తే జరగదు. అన్నీ విడ్డూరాలు చెబుతున్నామనుకుంటున్నారేమో లేదు లేదు. భవిష్యత్ లో అలాంటి రోజులు చూస్తామని కాలజ్ఞానం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IDamQR
via IFTTT June 30, 2018 at 05:13PM

పురువు తీసిన బరువు దీక్షలు https://ift.tt/2Ki2s4Z

తెలుగుదేశం పార్టీనేతలు పసుపు రంగు ముసుగు చాటున ఎంత రాష్ట్రద్రోహం చేస్తున్నారో ఓ వీడియో బైటపెట్టింది. పోరాటాలు, దీక్షలు అని చెప్పుకునే ఆ పార్టీ నేతలకు వాటిపై ఉన్న విలువెంతో ఈ వీడియో బట్టబయలు చేసింది. ప్రజల్లో మైలేజీ కోసం తప్ప ఉక్కు పరిశ్రమ తెచ్చేందుకు వారిలో ఏ ఒక్కరికీ చిత్తశుద్ధి లేదన్న వాస్తవం ప్రజలకు తెలిసిపోయింది. వంటి బరువు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ki2s4Z
via IFTTT June 30, 2018 at 05:12PM

వైయస్‌ జగన్‌ను కలిసిన జూనియర్‌ డాక్టర్లు https://ift.tt/2KzR5RS

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం జూనియర్‌ డాక్టర్లు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KzR5RS
via IFTTT June 30, 2018 at 05:09PM

వైయస్‌ జగన్‌ సమక్షంలో పలువురు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2Ki2rhr

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి జననేత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న రాజ్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వైయస్‌ జగన్‌ ఆవేదన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ki2rhr
via IFTTT June 30, 2018 at 05:07PM

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి హౌస్ అరెస్టు https://ift.tt/2KtosJz

గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ సాయంత్రం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. ఎక్క‌డ టీడీపీ అవినీతి బ‌య‌ట‌పెడ‌తారో అన్న భయంతో పోలీసుల‌ను ఉప‌యోగించుకొని ఇలా నిర్బంధం విధిస్తున్నారు. పోలీసుల తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KtosJz
via IFTTT June 30, 2018 at 04:00PM

సింగాయపాలెంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం https://ift.tt/2MD5gXd

తూర్పు గోదావ‌రి జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్  సింగాయపాలెం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగతం ప‌లికారు. గ్రామ‌స్తులు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రిస్తున్నారు. టీడీపీ దొంగ దీక్ష‌ల‌ను న‌మ్మ‌మ‌ని, మీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MD5gXd
via IFTTT June 30, 2018 at 03:56PM

నేడు ముమ్మిడివరంలో భారీ బ‌హిరంగ స‌భ https://ift.tt/2Kj7FJL

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 201వ రోజైన శనివారం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలోకి ప్రవేశించనుంది. సుదీర్ఘ పాదయాత్రికుడు, తమ అభిమాన నేత జగన్‌కు ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నాయి.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kj7FJL
via IFTTT June 30, 2018 at 03:54PM

భీమనపల్లి నుంచి 201వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2MCzc5t

 తూర్పు గోదారి : వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జ‌న‌నేత‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి ప్రారంభ‌మైంది.  అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCzc5t
via IFTTT June 30, 2018 at 03:52PM

29 June 2018

మొక్కుబడి దీక్షలు.. కపట నాటకాలు https://ift.tt/2MwUhyh

– బీజేపీతో విడివడినా  పద్ధతి మార్చని తెలుగు తమ్ముళ్లు– చిత్తశుద్ధి లేని నిరసనలతో జనాన్ని మాయ చే సే వ్యూహం– టీడీపీ నైజాన్ని బయటపెట్టిన సీఎం రమేశ్‌ దీక్షటీడీపీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయి. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకున్నాకైనా నాలుగేళ్ల నాటకాలకు తెరపడుతుందనుకుంటే ‘అంతకు మించి..’ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.. బీజేపీ మోసం చేసిందనీ, ప్రత్యేక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MwUhyh
via IFTTT June 29, 2018 at 11:11PM

క‌ష్ట‌ప‌డుతూ..ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ.. https://ift.tt/2KitOIc

చ‌లికాలం వ‌ణికించినా..ఎండ‌కాలం మండినా..వాన‌ల్లో త‌డుస్తున్నా..త‌డ‌బ‌డ‌ని అడుగులు ముందుకే సాగుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు ధైర్యానిస్తూ..నేనున్నానంటూ భ‌రోసానిస్తూ..రేప‌టి రోజుల‌పై ఆశ‌లు రేకెత్తిస్తున్న  ప్ర‌జా సంక‌ల్ప యాత్రికుడు వైయ‌స్ జ‌గ‌న్‌. పాద‌యాత్రల చ‌రిత్ర‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించే నాయ‌కుడు ఎలా ఉండాలో ఆలోచిస్తున్నారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200వ రోజులు పూర్తి అయిన సంద‌ర్భంగా ఇటీవ‌ల జాతీయ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KitOIc
via IFTTT June 29, 2018 at 10:51PM

పిట్టల దొరల వేషాలు వేసినా రైతులు నమ్మరు https://ift.tt/2KtXJJC

చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ సీపీ అధికారప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజంశ్రీకాకుళం: పిట్టల దొరలా వేషం వేసుకొని.. ఏరువాక పూజలు చేస్తే ప్రజలు ఎవరూ నమ్మరు చంద్రబాబూ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. వ్యవసాయమే దండగ అని నాలుగేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు ఇవాళ నీతి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KtXJJC
via IFTTT June 29, 2018 at 10:45PM

చెక్కు చెద‌ర‌ని ఉక్కు దీక్ష.. అంటే ఇదే మ‌రి!.. https://ift.tt/2tFg9AF

నో వెయిట్ లాస్‌..నీరు, అన్నం ప‌ది రోజులు  ముట్ట‌కున్నా అమ్మ‌తోడు అర గ్రామ్ బ‌రువు కూడా త‌గ్గ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి?  రాజ్య‌స‌భ ఎంపీ సీఎం ర‌మేష్‌లా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయాలి. ఇదేంటి తిర‌కాసు అనుకుంటున్నారా?  చ‌ద‌వండి మ‌రి.. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tFg9AF
via IFTTT June 29, 2018 at 10:18PM

బాబు పాలనలో వ్యవసాయ వృద్ధి మైనస్‌ https://ift.tt/2tQEgM5

ఇప్పటికీ.. ఎప్పటికీ వ్యవసాయమే దండగనే వ్యక్తి చంద్రబాబుఏరువాక సాక్షిగా పచ్చి అబద్ధాలుఎంపీల వీడియోతో టీడీపీ చిత్తశుద్ధి బయటపడిందిడైటింగ్‌ ప్రోగ్రాంలా రమేష్‌నాయుడు నిరాహార దీక్షజేసీ బూతులు మాట్లాడినా ఎందుకు చర్యలు తీసుకోలేదుప్రజల్లో జోకర్‌గా మిగిలిపోతున్న చంద్రబాబుతప్పుడు కేసుల్లోంచి కడిగిన ముత్యంలా వైయస్‌ జగన్‌ వస్తారుహైదరాబాద్‌: చంద్రబాబు పాలనలో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tQEgM5
via IFTTT June 29, 2018 at 08:35PM

జులై 5న డీఈవో కార్యాల‌యాల ముట్ట‌డి https://ift.tt/2lIw5xw

హైద‌రాబాద్‌:  విద్యా రంగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జులై 5న రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న డీఈవో కార్యాల‌యాల‌ను ముట్ట‌డిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు స‌లాంబాబు తెలిపారు. ఈ మేర‌కు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంధ్యరాణికి వినతిపత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా స‌లాం బాబు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువోక్కటే అన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lIw5xw
via IFTTT June 29, 2018 at 06:59PM

ఉక్కు పరిశ్రమ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర https://ift.tt/2yU0iTU

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసిన పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్‌పై ఉందన్నారు. మైదుకూరులో చేపట్టిన ఉక్కు బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yU0iTU
via IFTTT June 29, 2018 at 06:57PM

ఏనాడైనా కేంద్రాన్ని నిలదీశారా? https://ift.tt/2lICjgM

ఓట్ల దీక్షలు మాని చిత్తశుద్ధితో పోరాడండిఉక్కు పరిశ్రమ సాధనకు ప్రభుత్వం ముందుకురావాలివైయస్‌ఆర్‌ జిల్లా: నాలుగేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ ఏ ఒక్కసారైనా ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని నిలదీసిన దాఖళాలు లేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lICjgM
via IFTTT June 29, 2018 at 06:43PM

ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదు https://ift.tt/2tLP7XF

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి సమస్యపై ప్రజల పక్షాన పోరాడుతున్నామన్నారు. ఉక్కు పరిశ్రమ రాయలసీమ హక్కు అని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tLP7XF
via IFTTT June 29, 2018 at 06:41PM

బాబుకు వ్యవసాయం మీద ప్రేమ లేదు https://ift.tt/2JD6AeA

హైదరాబాద్‌: చంద్రబాబుకు వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రేమ లేదని, వైయస్‌ఆర్‌సీపీని విమర్శించేందుకే ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాన్ని వాడుకుంటుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రతి సందర్భంలో వైయస్‌ జగన్‌ను విమర్శించేడమే బాబు నైజమన్నారు. వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని తప్పులు లెక్కలు చూపారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చెప్పిన లెక్కలన్నీ పిచ్చి అబద్ధాలే అన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JD6AeA
via IFTTT June 29, 2018 at 06:39PM

బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌ https://ift.tt/2tNlRzO

వైయస్‌ఆర్‌ జిల్లా: మాట తప్పిన బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తుందని మండిపడ్డారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNlRzO
via IFTTT June 29, 2018 at 06:31PM

ప్రైవేటు రాయితీలతో ప్రయోజనం బాబుకే https://ift.tt/2KwCJSz

ఏ పనిచేసినా అందులో లాభం నష్టం బేరీజు వేసుకునే అలవాటు చంద్రబాబుది. ప్రభుత్వం తరఫున తీసుకునే నిర్ణయాలైనా సరే తన స్వలాభం లేనిదే ముందుకు సాగవని మరోసారి రుజువైంది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం అని, అందుకోసం రోజుకు 26 గంటలు పనిచేస్తున్నానని అంటాడు బాబు. 67ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్నానని అంటాడు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవడానికి తాను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KwCJSz
via IFTTT June 29, 2018 at 05:35PM

ఉక్కు సంక‌ల్పం https://ift.tt/2NawWUv

- వైయ‌స్ఆర్ జిల్లాలో కొన‌సాగుతున్న బంద్‌- క‌దంతొక్కుతున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు- హోరెత్తిన ఉక్కు నినాదం వైయ‌స్ఆర్ జిల్లా: ఉక్కు ఉద్యమం హోరెత్తుతోంది. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. గ‌త వారం రోజులుగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇవాళ‌ తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ నేతలు బంద్‌లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NawWUv
via IFTTT June 29, 2018 at 05:31PM

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్‌ https://ift.tt/2IA0Q0P

 హిందుస్థాన్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన ప్రతిపక్ష నేత జగన్‌ఏపీకి హోదా ఇచ్చే వారికే జాతీయ స్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవసరం ఉందనుకోవడం లేదు బహుముఖ పోటీ మా పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపదు చంద్రబాబు అధ్వానమైన పాలన వల్లే రాష్ట్రంలో సమస్యలు బాబువి అర్థం లేని,పనికిమాలిన ఆరోపణలు బీజేపీతో నాలుగేళ్లు అంటకాగింది టీడీపీ కాదా?రాష్ట్రానికి రూ.20 లక్షల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IA0Q0P
via IFTTT June 29, 2018 at 05:21PM

28 June 2018

లోకేష్ శాఖలో లోపాల సమీక్ష https://ift.tt/2ySTPbO

టిడిపి పాలనలో అభివృద్ధి పరుగులు అని చెప్పుకున్నారు. నాలుగేళ్లుగా నత్తనడకన కూడా అభివృద్ధి సాగడం లేదని వాస్తవాలు ఘోషిస్తున్నాయి. కనీసం మౌలిక వసతుల విషయంలోనూ గణనీయ అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యమంత్రిగారి తనయుడే స్వయంగా మంత్రిగా ఉన్న పంచాయితీ రాజ్ శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ySTPbO
via IFTTT June 29, 2018 at 12:07AM

నో క్లూ https://ift.tt/2tAW1jb

అమరావతి అభివృద్ధి కనిపించటం లేదా అని అడుగుతున్నాడు మంత్రి నారా లోకేష్. ఎన్నో పత్రికలకు కనిపించిన అమరావతి అభివృద్ధి కేవలం ఒకే ఒక్క పేపర్ కు కనిపించడం లేదని వాపోయారు. అరడజను పత్రికలు, డజను టివి ఛానెళ్లూ నిత్యం భజన చేస్తుండగా ఈ ఒక్క పేపరు మాత్రం ఎందుకు చేయదూ అంటూ ఆడిపోసుకుంటున్నారు. అమరావతి అభివృద్ధి కనిపించడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tAW1jb
via IFTTT June 29, 2018 at 12:06AM

కడుపు నింపని ‘కరువు’ పని https://ift.tt/2yS6ADA

– రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పేరుకుపోయిన కూలీలు– నిబంధన ప్రకారం 15 రోజుల్లో అందని వేతనాలు – తూతూ మంత్రం పనులకు బిల్లు తెచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు– వాళ్లకు వంద రోజులు పూర్తయితే పనులు ఆగిపోవాల్సిందే వైయస్‌ఆర్‌ హయాంలో అనంతపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకం చంద్రబాబు, జన్మభూమి కమిటీల పుణ్యమా అని నీరుగారిపోతోంది. కరువు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yS6ADA
via IFTTT June 28, 2018 at 09:45PM

నిర్మలా సీతారామన్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ https://ift.tt/2lCOeNj

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం కలిశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో ఆయన నిర్మాలాసీతారామన్‌ను కలిసి పలు అంశాలను ఆయన వివరించారు. విశాఖ డాక్‌యార్డ్‌ నియామకాల్లో ఎక్స్‌ అప్రెంటీస్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lCOeNj
via IFTTT June 28, 2018 at 09:42PM

అత్యంత ప్రజాద‌రణ కలిగిన నేత వైయస్‌ జగన్‌ https://ift.tt/2yPR8Ys

ప్రజాద‌రణ చూసి టీడీపీకి నిద్దురపట్టడం లేదుకెమెరా ముందే కాదు.. ట్వీట్లు చేయడంలో లోకేష్‌ విఫలంవిటమిన్‌ పప్పు అనుకుంటే గన్నేరుపప్పులా మారాడుఆరోపణలు నిరూపించకపోతే కళా వెంకట్రావు రాజకీయ సన్యాసం తీసుకుంటాడా?ఓటుకు కోట్ల కేసు కోసమే కేసీఆర్‌ వద్దకు దేవినేనిఏరువాక కాదు.. చంద్రబాబుపై పోరువాక చేయడానికి రైతులు సిద్ధంఆడవారిపై నేరాల్లో ఆంధ్రరాష్ట్ర ర్యాంక్‌ పైపైకిటీడీపీ నేతలు ఓట్లు అడగడానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yPR8Ys
via IFTTT June 28, 2018 at 09:37PM

ద‌ళితుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌ https://ift.tt/2Ktcr6I

- వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున‌- వంద కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌గుంటూరు: ద‌ళితుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున పేర్కొన్నారు.  వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం యల్లవర్రు కి చెందిన 100 కుటుంబాలు మేరుగు నాగార్జున ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వారికి మేరుగు నాగార్జున,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ktcr6I
via IFTTT June 28, 2018 at 08:52PM

కాసేపట్లో నిర్మలా సీతారామన్‌ను కలవనున్న ఎంపీ విజయసాయిరెడ్డి https://ift.tt/2KswoHL

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ను వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కాసేపట్లో కలువనున్నారు. విశాఖ డాక్‌యార్డ్‌ నియామకాల్లో ఎక్స్‌ అప్రెంటీస్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి వివరించనున్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KswoHL
via IFTTT June 28, 2018 at 08:30PM

పదవులకన్నా.. ప్రజా సంక్షేమమే ముఖ్యం https://ift.tt/2Muhotq

టీడీపీ కుట్రలను ఇంటింటికీ ప్రచారం చేయాలిపామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలిచింతలపూడి బాధితుల పట్ల న్యాయపోరాటం చేస్తాంపాదయాత్ర దిగ్విజయం చేసిన పశ్చిమ ప్రజలకు కృతజ్ఞతలుపశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేసిన పశ్చిమ ప్రజలకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Muhotq
via IFTTT June 28, 2018 at 08:18PM