న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ను వైయస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కాసేపట్లో కలువనున్నారు. విశాఖ డాక్యార్డ్ నియామకాల్లో ఎక్స్ అప్రెంటీస్లకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మాలా సీతారామన్కు విజయసాయిరెడ్డి వివరించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KswoHL
via IFTTT June 28, 2018 at 08:30PM
No comments:
Post a Comment