23 June 2018

అంతులేని భూ దాహం https://ift.tt/2K3qzEf

– టీడీపీ నాయకుల చేతుల్లో లక్షల కోట్ల విలువైన భూమి – నకిలీ పట్టాలు సృష్టించి బినామీల పేర్లతో కొనుగోలు– గ్రామ కంఠాలకు ఎసరు.. విక్రయించుకుని అక్రమార్జనరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో లక్షల కోట్ల విలువైన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. సాక్షాత్తూ అధికార పార్టీ నాయకులే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సర్కారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K3qzEf
via IFTTT June 23, 2018 at 10:45PM

No comments:

Post a Comment