24 June 2018

నగరం చేరుకున్న జననేత https://ift.tt/2MSGjYs

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా స్థానికులు జననేతతో తమ సమస్యలను పంచుకుంటూ, పరిష్కరించమని విజ్ఞప్తి చేశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MSGjYs
via IFTTT June 24, 2018 at 11:05PM

No comments:

Post a Comment