28 June 2018

వైయస్‌ఆర్‌ సీపీ 200ల మంది టీడీపీ నేతలు చేరిక https://ift.tt/2KvQsZx

ఉదయగిరి: చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారన్నారు. ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం సంగసానిపల్లిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 200ల మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KvQsZx
via IFTTT June 28, 2018 at 06:20PM

No comments:

Post a Comment