వైయస్ఆర్ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైయస్ఆర్ సీపీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసిన పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్పై ఉందన్నారు. మైదుకూరులో చేపట్టిన ఉక్కు బంద్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సదుపాయాలు కల్పించిందో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yU0iTU
via IFTTT June 29, 2018 at 06:57PM
No comments:
Post a Comment