తూర్పు గోదారి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MCzc5t
via IFTTT June 30, 2018 at 03:52PM
No comments:
Post a Comment