30 June 2018

నేడు ముమ్మిడివరంలో భారీ బ‌హిరంగ స‌భ https://ift.tt/2Kj7FJL

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 201వ రోజైన శనివారం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలోకి ప్రవేశించనుంది. సుదీర్ఘ పాదయాత్రికుడు, తమ అభిమాన నేత జగన్‌కు ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నాయి.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kj7FJL
via IFTTT June 30, 2018 at 03:54PM

No comments:

Post a Comment