29 June 2018

బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌ https://ift.tt/2tNlRzO

వైయస్‌ఆర్‌ జిల్లా: మాట తప్పిన బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తుందని మండిపడ్డారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tNlRzO
via IFTTT June 29, 2018 at 06:31PM

No comments:

Post a Comment