30 June 2018

ఈ ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా ఇంటికి పంపించాలి https://ift.tt/2KD7ipK

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధివిజయవాడ: చంద్రబాబు చేతిలో ఈ రాష్ట్రం మోసపోయిందని, ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని, వైయస్‌ జగన్‌ను సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతిమయమే అన్నారు. ప్రజలను వంచించడానికి చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KD7ipK
via IFTTT June 30, 2018 at 06:53PM

No comments:

Post a Comment