తూర్పు గోదావరి: హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు హోదా విషయంలో నాలుక మడతేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏ నాడు కూడా నిజం చెప్పడని, ఆయన నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని ముని శాపం ఉందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yXRhJj
via IFTTT June 30, 2018 at 10:56PM
No comments:
Post a Comment