27 June 2018

అడ్డగోలు పాలనా విధానాలను వివరించేందుకే పాదయాత్ర https://ift.tt/2KrguQQ

శ్రీకాకుళం:  రాష్ట్రంలో జరుగుతున్న అడ్డగోలు పాలనా విధానాలను ప్రజలకు వివరించేందుకే వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేయాల్సి వచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజల ఆస్తిని సింగపూర్‌ కంపెనీలకు చంద్రబాబు ధారదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని బూముల్లో 58 శాతం సింగపూర్‌ కంపెనీలదన్నారు. 42 శాతం ప్రభుత్వానిది అంటే అన్యాయమన్నారు. కారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KrguQQ
via IFTTT June 27, 2018 at 07:56PM

No comments:

Post a Comment