తూర్పు గోదావరి: వైయస్ జగన్ పాదయాత్ర చూసి టీడీపీ నేతల్లో వెన్నులో వణుకు మొదలైందని వైయస్ఆర్సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్న మోపిదేవి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బాబు మాటలు విన్న జనం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు తీరును
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lLAzUg
via IFTTT June 30, 2018 at 07:43PM
No comments:
Post a Comment