25 June 2018

అది టీటీడీ కాదు..టీడీపీ పాలక కమిటీ https://ift.tt/2KlNA4S

హైదరాబాద్‌:  తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న పాలక కమిటీ టీడీపీ పార్టీ కమిటీలా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. నగల లెక్కింపులో న్యాయ జరగదన్నారు.  స్వాతంత్య్ర సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని..ఇది శ్రీవారికే అవమానమని పేర్కొన్నారు. కేరళలో పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యూడిషియల్‌ కమిటీలా ఇక్కడ నగల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KlNA4S
via IFTTT June 25, 2018 at 09:19PM

No comments:

Post a Comment