26 June 2018

పేరూరుపేటలో సమస్యల వెల్లువ https://ift.tt/2Mm4GNc

తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన  ప్రజా సంకల్ప యాత్ర నిర్వీరామంగా కొనసాగుతోంది. పేరూరుపేటకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు సమస్యలు స్వాగతం పలికాయి. గ్రామంలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. వారిందరికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Mm4GNc
via IFTTT June 26, 2018 at 08:06PM

No comments:

Post a Comment