23 June 2018

196వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ ప్రారంభం https://ift.tt/2IhTkHR

తూర్పు గోదావ‌రి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభ‌మైంది. ఉద‌యం నుంచి వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు కాస్త విరామం ప్ర‌క‌టించారు. ఎట్ట‌కేల‌కు వ‌ర్షం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IhTkHR
via IFTTT June 23, 2018 at 08:53PM

No comments:

Post a Comment