23 June 2018

ప్రభుత్వానికి గులాబీ గిరి దెబ్బ https://ift.tt/2tm25vB

ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకపోతే వారు రోడ్డుమీద కొచ్చి తమ నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. లేదా ముఖ్యమంత్రిని కలిసి వినతులు అందజేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆ రెంటికీ అవకాశం లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యలతో తనని కల్వ వచ్చిన వారికి తిట్లతో సత్కారం చేసి, బెదిరింపులతో భరోసా ఇచ్చి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tm25vB
via IFTTT June 23, 2018 at 10:47PM

No comments:

Post a Comment