23 June 2018

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అంగ‌న్‌వాడీలు https://ift.tt/2K4zSE8

తూర్పుగోదావ‌రి:  రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆయాలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వైయ‌స్ జగ‌న్‌కు వివ‌రించారు. సొంత భ‌వ‌నాలు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని, డీఏ బ‌కాయిలు అంద‌డం లేద‌ని, టీడీపీ నాయ‌కుల ఒత్తిడి అధికంగా ఉంద‌ని జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K4zSE8
via IFTTT June 23, 2018 at 11:05PM

No comments:

Post a Comment