తూర్పు గోదావరి: ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఒక్క వైయస్ జగన్కే సాధ్యమని వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. ఒక సామాన్యమైన నాయకుడికి ఇది సాధ్యం కాదన్నారు. పాదయాత్రలో వైయస్ జగన్ కొన్ని లక్షల మందిని కలిశారని, కొన్ని వేల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కోనసీమలో పైనుంచి ఫోటో తీస్తే పాము మెలికలు తిరిగినట్లు జనసందోహం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KeZazm
via IFTTT June 27, 2018 at 08:44PM
No comments:
Post a Comment