29 June 2018

ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదు https://ift.tt/2tLP7XF

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరు ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి సమస్యపై ప్రజల పక్షాన పోరాడుతున్నామన్నారు. ఉక్కు పరిశ్రమ రాయలసీమ హక్కు అని వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tLP7XF
via IFTTT June 29, 2018 at 06:41PM

No comments:

Post a Comment