తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ అమలాపురం పట్టణానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిక్కిరిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MrKpWr
via IFTTT June 26, 2018 at 10:32PM
No comments:
Post a Comment