30 June 2018

మీరంటే ప్రాణమిచ్చే వారు ఎందరో ఉన్నారన్నా.. https://ift.tt/2lL2CmC

ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌తూర్పు గోదావరి: జగనన్నా..మీరంటే ప్రాణమిచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారని ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయకర్త పొన్నాడ సతీష్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరం మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. నియోజకర్గంలో బాలయోగిశ్వరులు తపస్సు చేసిన ప్రాంతమని, ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు రాజకీయ నాయకులుగా పని చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉన్నారన్నారు.అంబేద్కర్‌ను ప్రపంచమంతా మేధావిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lL2CmC
via IFTTT July 01, 2018 at 12:26AM

No comments:

Post a Comment