23 June 2018

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి https://ift.tt/2twGDnb

విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండు చేశారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లుగా మోసం చేస్తున్నాయని విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ విశాఖలో శనివారం వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దొంగ దీక్షలతో ప్రజల్ని మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2twGDnb
via IFTTT June 23, 2018 at 09:44PM

No comments:

Post a Comment