ఎమ్మెల్యే అంజాద్బాషావైయస్ఆర్ జిల్లా: ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంజాద్బాషా విమర్శించారు. రాజంపేట మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, ఉక్కు పరిశ్రమ అంటూ ఇవాళ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీ ఆమరణ దీక్ష కాదని..కార్పొరేట్ దీక్ష అని అభివర్ణించారు. ఈ జిల్లాను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KlDgtm
via IFTTT June 25, 2018 at 09:03PM
No comments:
Post a Comment