తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం జూనియర్ డాక్టర్లు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KzR5RS
via IFTTT June 30, 2018 at 05:09PM
No comments:
Post a Comment